Home » Red Book
అలా డిజిటల్ బుక్లో చేంజెస్తో చేస్తే సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులకే భయపడే మార్చినట్లు అవుతుందని కూడా భావిస్తున్నారట.
దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథనం చెందుతున్నారు.
ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి డిజిటల్ బుక్ను ఇంప్లిమెంట్ చేస్తే..అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో బుక్ రాస్తే..ఈ రచ్చ ఆగేదెప్పుడన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యారంగం నాశనమైంది, వైద్య రంగం దివాలా తీసింది, ఆరోగ్యశ్రీ సేవలు అందే పరిస్థితి లేదు, వ్యవసాయ రంగం దిగజారిపోయింది, ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం.
అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేశ్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు.
రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థ సభ్యులు, ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి.
ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్.. ఎవరెవరిని ఏం చేయబోతున్నారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.