rejects

    రామ మందిరంపై పాక్ విమర్శలు…ఘాటుగా బదులిచ్చిన భారత్

    August 6, 2020 / 06:47 PM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �

    National Education Policy 2020 : త్రిభాషా ఫార్ములా అమలు చేయం…తమిళనాడు సీఎం

    August 3, 2020 / 03:22 PM IST

    నూతన విద్యా విధానానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020)లోని ‘త్రి భాషా సూత్రా’న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించ�

    పాక్ ప్రధాని ఆరోపణలపై స్పందించిన భారత్

    April 20, 2020 / 07:30 AM IST

    అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�

    నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

    February 1, 2020 / 05:24 AM IST

    నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రా�

    24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

    May 1, 2019 / 03:57 PM IST

    వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. ద�

    మాల్యా పిటిషన్ తిరస్కరించిన లండన్ కోర్టు

    April 8, 2019 / 11:09 AM IST

    భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు షాక్ ఇచ్చింది.

    చుక్కల భూములపై చుక్కలు : ఏపీ సర్కార్‌కి గవర్నర్ షాక్

    January 30, 2019 / 06:32 AM IST

    విజయవాడ : ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. చుక్కల భూముల ఆర్డినెన్స్‌ని తిప్పి పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు జారీకి ఆస్కారం లేదన్నారు. దరఖాస్తుల పరిష్�

    థెరిసా కి బిగ్ రిలీఫ్ : వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

    January 17, 2019 / 05:05 AM IST

    బ్రిటన్ ప్రధాని థెరిసా మే కు వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 19 ఓట్ల తేడాతో థెరిసా ప్రభుత్వం గెలుపొందింది. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) �

    బ్రిటన్ లో ఎన్నికలు! : బ్రెగ్జిట్ బిల్లును తిరస్కరించిన పార్లమెంట్

    January 16, 2019 / 05:22 AM IST

    ఈరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలనుకొని బ్రిటన్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.  ఈయూతో కుదరుర్చుకొన్న బప్పందంపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రవేశపెట్టిన బిల్లు(బ్రెగ్జిట్)ను బుధవారం(జనవరి 16,2019) బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది. 230 ఓ�

10TV Telugu News