Home » Relief
హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయి
ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�
ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో 2019-20 తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్�
హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఎగ్జిబిషన్ సొసైటీ కొంత ఊరట ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఫైర్ యాక్సిడెంట్లో దగ్ధమైన స్టాల్స్ ఫీజు వెనక్కి ఇస్తామన్నారు. కాలిపోయిన స్టాల్స్ను తిరిగి నిర్మించాలని నిర్�
చిరు వ్యాపారులకు శుభవార్త. చిన్న వ్యాపారాలపై విధించే జీఎస్టీలో మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.