reopen

    సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం

    July 21, 2020 / 11:21 PM IST

    కరోనా కారణంగా ఏపీలో మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. (సెప్టెంబర్ 5, 2020) నుంచి పాఠశాలలు పున:ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై మంగళవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభు

    2021 సమ్మర్ వరకు సినిమా థియేటర్లు మూత

    July 17, 2020 / 06:41 PM IST

    క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌లు,లాక్ డౌన్ ల కారణంగా ఇటు దేశవ్యాప్తంగా,అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లు మూత‌ప‌డి నాలుగు నెల‌లు దాటిపోయింది. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అది మన దేశంలో కాదులేండి. మన దేశ�

    త్వరలో సినిమా థియేటర్లు రీఓపెన్

    July 13, 2020 / 05:28 PM IST

    క‌రోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అమ‌లవ్వడంతో దేశ‌వ్యాప్తంగా ఎప్పుడూ సంద‌డిగా ఉండే సినిమా థియేట‌ర్లు మూతప‌డ్డాయి. కరోనా ప్రభావంతో థియేట‌ర్లను మూసుకుని 3 నెల‌ల‌కుపైనే అవుతుంది. అయితే ఆ త‌ర�

    ఇప్పుడే స్కూళ్లు తెరవొద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు, ప్రభుత్వానికి నిపుణుల సూచన

    July 5, 2020 / 03:42 PM IST

    దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం

    జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు రీఓపెన్

    June 21, 2020 / 10:03 AM IST

    ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు

    చైనాలో 500కి పైగా సినిమా థియేటర్లు రీఓపెన్… ప్రేక్షకులు లేరు

    March 23, 2020 / 06:18 PM IST

    చైనాలో కరోనా వైరస్ ముప్పు తగ్గడంతో 500 కి పైగా సినిమా థియేటర్లను తిరిగి తెరిచారు. ఆర్థిక ప్రచురణ కైక్సిన్ ప్రకారం, ఇప్పుడు 507 సినిమా థియేటర్లు తెరిచి ఉన్నాయి.

    జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరగానే ఫోర్జరీ కేసు రీ ఓపెన్

    March 13, 2020 / 09:47 AM IST

    మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం(EOW) గురువారం కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు రీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మేందుకు గాను తప్పుడు సర్టిఫికేర్టులు పుట్టించారనే ఆరోపణతో వారిపై గతంలోనే ఫోర్జరీ కేసు నమోదైంది. బుధవారం క�

    కశ్మీర్ లోయలో మూతపడ్డ 50వేల ఆలయాలు

    September 23, 2019 / 12:17 PM IST

    కశ్మీర్ లోయ‌లో మూత‌ప‌డ్డ స్కూళ్ల సంఖ్య‌ను తెలుసుకునేందుకు క‌మిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మూతపడిన స్కూళ్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బెంగుళూరులో జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడ

10TV Telugu News