Home » reopen
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదితర పరిస్థితులు విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపాయి. విద్యా సంస్థలు మూసి వేయడంతో పిల్లల చదువులు గందరగోళంలో పడ్డాయి.
బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు కరోనా కేసులు తగ్గడంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.
ధర్మశాస్త, మణికంఠుడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నెలవారీ పూజల కోసం జులై 17వ తేదీన తెరుచుకోనుంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.
ప్రముఖ కట్టడం తాజ్ మహల్ ను సందర్శనకు ప్రజలను అనుమతించనున్నారు. కరోనా కారణంగా..ఇప్పటి వరకు ప్రజలకు దీనిని సందర్శించేందుకు అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమక్రమంగా నిబంధనలు, ఆంక�
schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స
Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్
SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై �
Reopening in telangana state : తెలంగాణలో స్కూళ్లు తెరిచేదెప్పుడో అని చర్చించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా..విద్యా సంస్థలకు తాళాలు పడ్డాయి. గత మార్చి నుంచి స్కూల్స్ విద్యార్థులు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల చదువు, వారి భవిష్యత్ ను దృష్టిల
Class 8 students to attend school from November 23 : ఏపీలో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా నుంచి రక్షణ చర్యలు చేపడుతూ…పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్లో హాజరు శాతం పెరుగుతోంది. దీంతో మరిన్న జాగ్రత్తలు తీసుకొంటోంది విద్యాశాఖ. ఈ న ెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులు విద్యార్థులు స