REPLACEMENT

    సన్ రైజర్స్ జట్టులో ఆంధ్రా కుర్రోడు

    October 12, 2020 / 09:39 AM IST

    IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక జట్టులో చోటు దక్కాలని చాలా మంది ఆశిస్తుంటా�

    మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    January 29, 2020 / 01:40 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో  ప్రొఫెసర్‌ ఎమెరిటస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సిటీ అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. టీచింగ్‌ రంగంలో ఆసక్తి కలిగి, ప్రభుత్వ వై�

    ఎమ్మెస్కే ఇక తప్పుకోవాల్సిందే… : గంగూలీ

    December 28, 2019 / 10:19 AM IST

    గంగూలీ చెప్పకనే చెప్పాడు.. ఎమ్మెస్కే పదవి నుంచి తప్పుకుంటాడని. మరోవైపు వరల్డ్ కప్ టోర్నీతోనే పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్.. పదవిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇటీవల టీమిండియా సెలక్షన్‌లో తప్పులు దొర్లుతున్నాయని వెటరన్ క్ర

    బాగ్దాదీ వారసుడిని కూడా చంపేశాం: ప్రకటించిన ట్రంప్

    October 29, 2019 / 03:20 PM IST

    ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడి చివరకు కుక్క చావు చచ్చిన ఐసిస్‌ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ వారసుడిని కూడా అమెరికా బలగాలు మట్టుబట్టాయి. మూడేళ్లుగా అమెరికా సై�

    పారా మెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

    October 18, 2019 / 02:17 AM IST

    తెలంగాణలో పారా మెడికల్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల అయింది.

    దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లకు బుమ్రా దూరం

    September 24, 2019 / 01:49 PM IST

    టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. నడుం భాగంలో గాయం కారణంగా టెస్టు ఫార్మాట్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతని స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తీసుకోనున్నట్ల�

    జాదవ్ కేసు : పాక్ కు చీవాట్లు పెట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం

    February 19, 2019 / 01:35 PM IST

    అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019)  ఐసీజేలో వాదనలు  జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్  హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో

10TV Telugu News