Home » REPLACEMENT
పరీక్షా విధానానికి సంబంధించి పరీక్షలో పార్ట్-1, పార్ట్-2 అని రెండు విభాగాలుంటాయి. ఈ రెండు పేపర్ల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభంతోపాటు టెక్నికల్ నైపుణ్యం ఉండాలి.
అప్రెంటిస్ ల ఎంపిక మెట్రిక్యులేషన్, ఐటిఐ లో సాధించిన మెరిట్ మార్కులతోపాటు ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
డిప్యూటీ మేనేజర్ తోపాటు మేనేజర్ పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు.
సంబంధిత పోస్టులకు ధరఖాస్తు చేసే అభ్యర్ధులు ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించటంతోపాటు, పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకు
అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటు
నేవల్ క్వాలిటీ అస్యూరెన్స్, నేవి, జియలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇం
పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలుమొదలయ్యాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పైనే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక జట్టులో చోటు దక్కాలని చాలా మంది ఆశిస్తుంటా�