Home » reports
భారత్లో పబ్జీ మొబైల్ గేమ్పై నిషేధం విధించగా.. చాలాకాలం తర్వాత ఈ గేమ్ యాప్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని గేమ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ పేరుతో పబ్ జీ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎ�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. వెస్ట్ మినిస్టర్ క్యారీ సైమండ్స్ను రహస్యంగా వివాహం చేసుకున్నారు. క్యారీ సైమండ్స్ బోరిస్ జాన్సన్ కంటే 23 సంవత్సరాలు చిన్నది. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.
వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.
farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున�
డిజిటల్ చెల్లింపులు చేసే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(UPI) ప్లాట్ఫాంలలో చెల్లింపులకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). జనవరి 1, 2021 నుంచి డిజిటల్ చెల్లిపులకు ఛార్జీలు
CM Jagan inquire medical examinations : ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితులకు అందిస్తున్న వైద్యపరీక్షలపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఎయిమ్స్ పరీక్షల్లో బాధితుల శర�
Telangana : తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఏ మాత్రం లక్షణాలు లేని వారు లక్ష మంది ఉంటారని అంచాన వేస్తున్నారు. సోమవారం నాటికి లక్షా 45 వేల 163 కరోనా పాజిటివ్ కేసులు రాగా..ఎలాంటి లక్షణాలు లేని కేసులు 1, 00, 162 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక�
ఉత్తర కొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ ఆరోగ్యం గురించి వరుసగా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ కోమాలోకి వెళ్లినట్లుగా.. అతని సోదరి కిమ్ యో-జోంగ్ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట