rescue

    మంచు బీభత్సం : ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి

    February 20, 2019 / 03:24 PM IST

    మంచుచరియలు విరిగిపడటంతో  ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�

    తల్లి ఒడికి : చిన్నారిని అప్పగించిన పోలీసులు

    January 1, 2019 / 05:58 AM IST

    తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి వీరేశ్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి బాబుని తీసుకొచ్చిన తిరుపతి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం పేరెంట్స్‌కు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిర

10TV Telugu News