rescue

    తప్పిన ముప్పు : రైల్వేస్టేషన్ లో ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్

    December 21, 2019 / 10:25 AM IST

    హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికురాలికి పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారిపడిన మహిళను ఆర్పీఎఫ్ జవాన్ రక్షించాడు.

    ప్రాణాలకు తెగించి యువతిని కాపాడారు : శభాష్ పోలీస్

    December 8, 2019 / 10:27 AM IST

    కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)

    మృత్యుంజయుడు: మూడు రైళ్లు మీద నుంచి వెళ్లినా బతికాడు

    October 23, 2019 / 04:26 AM IST

    మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో ఒక వ్యక్తి రైలు పట్టాలపై పడి ఉన్నాడు. అతను చనిపోయాడేమో అని అక్కడ చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్గరకు వెళ్లి మాత్రం చూడలేదు. అయితే పోలీసులు వచ్చి చూసేలోగా అదే పట్టాలపై అతని మీదుగానే మూడు రైళ్లు వ

    బయటకొచ్చే ఘడియలు : ఆఖరి దశలో ఆపరేషన్ వశిష్ట – 2

    October 20, 2019 / 02:10 PM IST

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆపరేషన్ రాయల్ వశిష్ట.. ఆఖరి దశకు చేరుకుంది. బోటును వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ.. ఫలించాయి. 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఐదో రోజు ఆపరేషన్‌లో భాగంగా.. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. న�

    శెభాష్ పోలీస్ : హాలీవుడ్ యాక్షన్ సీన్ తలపించిన రెస్క్యూ ఆపరేషన్

    October 18, 2019 / 12:17 PM IST

    తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పో�

    ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి..అశుద్దం తినిపించిన గ్రామస్థులు

    October 3, 2019 / 01:20 AM IST

    ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�

    ఆపరేషన్ రాయల్ వశిష్ట : బోటు వెలికితీత కోసం భారీ యంత్రాలు

    September 29, 2019 / 04:24 AM IST

    కచ్చులూరు పడవ ప్రమాదంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌కు బోటు వెలికి తీసే బాధ్యతలు అప్పగించింది. బోటు వెలికి

    నా బిడ్డను కాపాడండి…సుష్మాను కోరిన హైదరాబాద్ మహిళ

    March 29, 2019 / 10:05 AM IST

    బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తన కొడుకుని కాపాడాలని హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ అనే మహిళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి విజ్ణప్తి చేసింది.బంగ్లాదేశ్ లో తన కొడుకు మొహ్మద్ ఇమ్రాన్ దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతం

    బోరుబావిలో చిన్నారి – రంగంలోకి సైన్యం

    March 21, 2019 / 10:22 AM IST

    హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో  మార్చి  20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�

    మేఘాలయ మైనర్ల ఘటన : మరొకరి మృతదేహం లభ్యం

    February 27, 2019 / 04:18 PM IST

    మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి  మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ

10TV Telugu News