Home » rescue
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివార్లలో కురిసిన కుండపోతకు.. జనజీవనం స్తంభించిపోయింది. అప్పటికే ఇళ్లకు చేరుకోవాల్సిన మార్గమధ్యంలో గంటల తరబడి వేచిచూశారు.
మధ్యప్రదేశ్ వరదల్లో చిక్కుకున్న హోంమంత్రి నరోత్తం మిశ్రాను సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. వరద నీటిలో బోటులో ప్రయాణిస్తుండంగా బోటుపై ఓ చెట్టు పడిపోవటంతో మంత్రి ప్రయాణించే బోటు ఆగిపోయింది.ఈ క్రమంలో ఆ చుట్టు పక్కలంతా వరదనీరు చుట్
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది.
తిరుపతి రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ సతీష్ సాహసం ప్రదర్శించారు. మహిళ ప్రాణాలు కాపాడారు.
Nagpur cops rescue 15 critical Covid patients : ప్రాణాలు కాపాడితే కష్టాల్లో పడతారా? అంటే నిజమననేలా ఉంది నాగ్ పూర్ పోలీసుల పరిస్థితి. ఒకరూ ఇద్దరూ కాదు 15మంది కరోనా రోగుల ప్రాణాలు కాపాడారు నాగ్ పూర్ పోలీసులు. ఆతరువాత వారికి తెలియకుండానే ఓ కేసులో ఇరుక్కున్నారు పాపం. అదేంటీ ర�
police arrest four for kidnap rescue student : బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే రంగంలోకి దిగి కేవలం ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. కర్ణాటక రా�
దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ వ్యవస్థలో పెద్ద ఆటంకం తప్పింది. సికింద్రాబాద్ రైల్వే డిజాస్టర్ రికవరీ కేంద్రం అప్రమత్తత కారణంగా ఇది సాధ్యమైంది. దాదాపు 15 రాష్ట్రాల్లో రైల్వే టిక్కెట్ల జారీ, రిజర్వేషన్ బెర్తుల కేటాయింపు ప్రక్రియలకు ఆట�
కన్న తల్లి కోసం నెలల తరబడి పోరాడి ఎట్టకేలకు బ్రోతల్ హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు గౌరవ్. ఆ చీకటి జీవితం నుంచి బయల్దేరి శనివారం పూణె రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కింది ఆ మహిళ. ఈ కథ మొత్తం 2019పూణె వ్యభిచారం రాకెట్లో