Home » RESIGN
Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చ�
panabaka lakshmi : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో నాలుగుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారామె. మూడు సార్లు నెల్లూరు నుంచి ఎంపీగా గెలవగా.. 2009లో బాపట్ల పార�
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసులో బీహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వ
జపాన్ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న ష�
టిక్ టాక్ కంపెనీ సీఈవో కెవిన్ మాయర్ తన పదవికి రాజీనామా చేశారు. టిక్ టాక్పై ప్రపంచమంతా వ్యతిరేకత వ్యక్తమవుతుండడం.. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ చేయడంతో కెవిన్ మాయర్ తన రాజీనామా ప్రకటించారు. కెవిన్ రాజీనామాను గౌరవిస్తున్నట్
దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల హవానే వేరు. దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ నేతలంతా జిల్లా రాజకీయలను కనుసన్నల్లో నడిపించుకోగలిగారు. ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే… పార్టీ క్యాడర్ మూకుమ్మడిగా తరలివచ్చేది. ధర్నాలు చేస్తే ఆ ప్రాంతమంతా
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 6 వేల మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 6 వేల భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి
మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్లైన్లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నే
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ అధికారి వీకే సింగ్(వినోద్ కుమార్ సింగ్) రాజీనామా చేశారు.