Home » restaurent
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ నగరంలోని ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ, అమెరికా దేశంలో ఉంటున్న భారతీయుల డిమ�
హైదరాబాద్ బంజారా హిల్స్లోని క్యూబా డ్రైవిన్ ఫుడ్ కోర్ట్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తానని పలువురిని నమ్మించి 13 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోక నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఓ క్లబ్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడటంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. పశ్చిమ్ విహార్ ప్రాంత�
తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని ఒక రెస్టారెంట్ మాస్క్ పరోటాలు తయారుచేసింది. కరోనా వైరస్ గురుంచి జనాల్లో అవగాహన కల్పించేందుకే ఈ విధంగా పరోటా మాస్క్ లను చేసినట్లు మాస్క్ పరోటా’ సృష్టికర్త కె. ఎల్. కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మార్కెట�