Home » revanth reddy
రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది.
ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను, ఇతర నేతలను..కొండా సురేఖపైకి ఎగదోశారని భావిస్తున్నారట.
దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది.
బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధించడంతో తర్వాత ఏం జరుగుతోందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
"నేను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తాను" అని అడ్లూరి తెలిపారు.
యువ నాయకుడు కావడం, చాలా కాలం నుంచి స్థానిక సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఓ నేతకు కలిసి వస్తున్నాయి.
బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అపోజిషన్లో ఉండటంతో పీకేతో సూచనల ప్రకారం నడుచుకోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తన సాయాన్ని కోరారని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన నివేదిక కూడా ఇచ్చింది.
"నేను హైడ్రా ఆలోచన చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు" అని చెప్పారు.