Home » revanth reddy
Government Employees : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది.
బీఆర్ఎస్ కీలక నేతలైన హరీశ్రావు, కేటీఆర్లను సిట్ విచారణకు పిలవడంతో ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారనే డౌట్స్ మొదలయ్యాయి.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. వీరి మీటింగ్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని కేటీఆర్ ఆరోపించారు.
ఆయనను ఏసీపీ వెంకట గిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి విచారిస్తున్నారు.
తెలంగాణ భవన్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
ఇటీవల దుమారం రేపిన సింగరేణి వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం మేడారంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. తన మనవడితో కలిసి రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
గతంలో బిహార్ ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ‘మీ సొంత గడ్డ మీద మిమ్మల్ని ఓడిస్తా’ అని శపథం చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.