Home » revanth reddy
రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోందా? పెరుగుతూ వస్తోందా?
రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్, బీజేపీలో ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
"దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆంధ్ర, తెలంగాణలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న మాట చెప్పాను" అ
పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై తాజాగా అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి మాట్లాడారు.
ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై సీఎంతో ఆయా ఎమ్మెల్యేలు చర్చించారు.
Seethakka: "ప్రజల బంధం కంటే పేగు బంధమే కేసీఆర్ కు ముఖ్యం. కాళేశ్వరం మీద చర్చను డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా" అని అన్నారు.
హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక తానెందుకుంటానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పరస్పరం యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని చురకలు అంటించారు. (CM Revanth Reddy)
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. "కాఫీ టేబుల్ బుక్ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని అన్నారు.