Home » revanth reddy
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కీలక కామెంట్స్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్న�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెండు లక్షల పింఛన్లు రద్దు చేశారని హరీశ్ రావు ఆరోపించారు.
లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ రంగంలోకి దిగితే..ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని..అందుకే ఇప్పుడే కేసీఆర్ను ప్రజల్లోకి తెచ్చి..పబ్లిక్లో గులాబీ బాస్కు ఉన్న హైప్ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు.
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కమిషన్కు కవిత సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడా కక్ష పూరితంగా వ్యవరించలేదు" అని అన్నారు.
పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజాగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
"కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు" అని కేటీఆర్ అన్నారు.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో..
కోట శ్రీనివాసరావు మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.