Home » Revenue
kcr review on state economic situation: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ నేడు(నవంబర్ 7,2020) మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాతి పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయకుండా.. ఆర్ధిక పరి�
TSRTC parcel, cargo services: అసలే నష్టాలు.. ఆపై కరోనా కష్టాలు…దీంతో తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇపుడిపుడే రోడ్డెక్కిన బస్సులతో అలా అలా నెట్టుకొస్తున్నారు. దీంతో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు తెచ్చిన కొరియర్, పార్శిల్ సర్వీస
ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజీల్ లపై సెస్ విధించింది. ఒక్క రూపాయి సెస్ విధిస్తూ శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజీల్ లపై లీటర్ పై రూపాయి సెస్ విధించడం ద్వారా రాష�
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్ప�
హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�
బడ్జెట్పై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తెలంగాణ
రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా అనిపిస్తుంది. పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను లంచాలకు ఆశపడి కబ్జాదారులకు అప్పగించేందుకు పూనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అధికారిపై లంచాలు తీస�
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో
ఉద్యోగాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(జనవరి 31,2020) సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ,
రెవెన్యూ కొత్త చట్టంపై ఆ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ చట్టం అమలు సాధ్య సాధ్యాలపై కసరత్తు జరుపుతున్నారు. త్వరలోనే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ చట్టం ఎలా ఉంటుందనే దానిపై క్ల