Home » review
CM KCR review on Dharani : ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్ పెట్టిన తెలంగాణ సర్కార్… వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై దృష్టిపెట్టింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి.. వాటిని ఎలా పరిష్కరించాలి.. వ్యవసాయేతర భూముల రిజ
CM KCR review meeting : సానుభూతితోనే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడని.. బీజేపీ గురించి ఎక్కువ ఆందోళన అవసరం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రులతో అన్నట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల సన్నద్దతపై మంత్రులు, కార్�
బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా..ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రయత్నాలుల బెడిసికొడుతున్నా..వెనుకడుగు వేయడం లేదు మాల్యా. తాజాగా. కోర్టు ధిక్కరణ రివ్యూ పిటిషన్ ను భారత అత్యున్నత న్యాయస్�
ఏపీ సీఎం జగన్ వరద సహాయక చర్యలపై సమీక్షించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద నష్టాన్ని అంచనా వేయాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు 8.87శాతం, ఏపీలో పాజిటివిటీ రేటు 8.56శాతం, కర్ణాటకలో 9.88శాతం, తమిళనాడులో 9.26శాతం, మహారాష్ట్రలో 19.36శాతం, ఢిల్లీలో 12.75శాతంగా ఉంది. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతం, కర్ణాటకలో 1.85 శాతం, తమిళనాడులో 1.63శాతం, మహారాష్ట్రలో 3.52�
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానా�
ఏపీలో మన బడి – నాడు నేడు రెండోదశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేల పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో భాగంగా మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు. నాడు-నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యా
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు-నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచే ఫేజ్-2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన�
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. సచివాలయం డిజైన్ లను పరిశీలించిన ఆయన పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలుండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి అంతస్తులో డైనింగ్ హాల్, మీటింగ్ హా
రాష్ట్రంలో అన్నదాతలందరికీ రైతు బంధు సాయం అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈమేరకు శనివారం (లై 11, 2020)సీఎం అధికారులను ఆదేశించారు. ఎవరైనా రైతు బంధు రాని రైతులుంటే వెంటనే గుర్తించి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించినట్లు