Home » review
గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల లోగో, భరోసా కేంద్రాల ద్వారా విత్తన కొనుగోలు చేసుకొనే వెబ్ సైట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ ధరల పట్టిక ఉండాలని, ప్రకటించిన ధరల కన్నా తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే వెంటనే జోక్యం చేసుకోవ�
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు.
అల్లు అర్జున్ – తివిక్రమ్ కాంబినేషన్ అనగానే మనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు ఇద్దరు. మూ�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సంక్రాంతి రేసులో ఉన్న భారీ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. లాంగ్ గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వెండితెరను పలకరించగా.. అభి�
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తాయి. అసోంలో ఆందోళనలతో అట్టుడికిపోయింది. CAA, NRCల అమలును నిరసిస్తూ రోడ్లపై ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్
అసురన్ సినిమా తర్వాత యంగ్ హీరో ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ తన నటనతో ఆటకట్టుకునే ధనుష్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ గౌతమ్వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయమ్ తోట’. తెలుగులో `తూటా` పేరు�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ముఖ్యమైన కేసులతో ఏడాది మొత్తం బిజీగా ఉంటుంది. మైలురాయి లాంటి కేసుల విచారణలు, తీర్పులతో ఈ ఏడాది సుప్రీంకోర్టు సమయం అత్యంత బిజీగా గడిచిందనే చెప్పాలి. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో 2019కి ప్రత్యేక స్థాన