review

    రోజు పాలు..గుడ్డు : వైఎస్సార్ బాల సంజీవని పథకం

    October 24, 2019 / 01:46 AM IST

    రాష్ట్రంలోని గిరిజనుల ప్రాంతాల్లోని అంగన్ వాడీ, కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు వైఎస్సార్ బాల సంజీవని కిట్ కింద అదనపు పోషకాహారాన్ని అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చే

    షైన్‌ హాస్పిటల్ ప్రమాదంపై మంత్రి ఈటల సమీక్ష : నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

    October 21, 2019 / 10:57 AM IST

    హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ పిల్లల ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ అధికారిగా వైద్య ఆరోగ్యశా

    పేదలకు బంపర్ ఆఫర్ : రూపాయికే రిజిస్ట్రేషన్

    October 18, 2019 / 02:09 AM IST

    పేదలకు సీఎం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని జగన్ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుమించిత

    ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే చర్చలు

    October 17, 2019 / 07:00 AM IST

    ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు అయితేనే ప్రభుత్వం చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కోర్టు పరిధిలో సమ్మె ఉండటంతో కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

    కొరత లేకుండా : వరదల వల్లే ఇసుక సరఫరాకు అంతరాయం – పెద్దిరెడ్డి

    October 13, 2019 / 02:02 AM IST

    రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్లు, మైనింగ్‌ అధికారులతో నూతన ఇసుక పాలసీపై అక్టోబర్ 12వ తేదీ శనివారం వర్క్‌ షాప�

    ఏం తేలుస్తారో : ఆర్టీసీ సమ్మెపై సీఎం కీలక సమీక్ష

    October 6, 2019 / 07:29 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్‌లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,

    హుజూర్ నగర్‌‌ ఉప ఎన్నిక : మంత్రి కేటీఆర్ వ్యూహాలు

    September 26, 2019 / 01:07 AM IST

    హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఇప్పటికే ఒక దఫా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన �

    దంచికొట్టిన వాన : మంత్రి KTR సమీక్ష..అర్ధరాత్రి మేయర్ పర్యటన

    September 25, 2019 / 12:55 AM IST

    నగరంలో భారీ వర్షాలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. రోడ్లు, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేయాలని… పడిపోయిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో న�

    సచివాలయాలు @237 సేవలు

    September 12, 2019 / 02:57 AM IST

    గ్రామ, వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. వీటి ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవల�

    అవినీతి ఉండకూడదు : ఇసుక విధానంపై సీఎం జగన్ సమీక్ష

    September 11, 2019 / 08:31 AM IST

    ఇసుక విధానంలో ఎట్లాంటి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదు..ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు..అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్రమ ఇసుక రవాణాను అడ�

10TV Telugu News