Home » review
తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ధర్�
సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్ర�
ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలపై వివాదం నెలకొంది. ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలు, సమస్యలపై చంద్రబాబు సమీక్షలను ఈసీ తప్పుపట్టింది. సమీక్షలు ఎన్నికల కోడ్
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, వెస్ట్ బెంగాల్ సీఈవోకి లేఖ రాసింది.బెంగాల్ ఆడ టైగర్ క్యాప్షన్ తో భాగిని పేరుతో తెరకెక్కిన మమతా బెనర్జీ బయోపిక్ మే-3,2019న విడుదల క
అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా పూ
మెగా వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరో సాయి ధరమ్ తేజ్.. వరస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్ను కష్టాల్లో పడేసుకున్న తేజ్.. చిత్రలహరి సినిమాతో మళ్లీ వచ్చాడు. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శక�
రాంగోపాల్ వర్మ. కాంట్రవర్సీ కథలతో రిలీజ్ కంటే ముందే హైప్ తీసుకొస్తారు. కొన్ని హిట్.. మరికొన్ని అట్టర్ ఫ్లాప్. ఇలాంటి టైంలోనే రాజకీయాలతో మిక్స్ అయ్యి.. ఎన్టీఆర్ నిజ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్రతో తెరకెక్కించిందే లక్ష్మీస్ ఎన్టీఆర్. వివాదాల �
రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు మధ్యంతర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చే