review

    సీఎం కేసీఆర్ ఆదేశం : గూడ్స్ రైళ్ల ద్వారా జిల్లాలకు యూరియా తరలింపు

    September 6, 2019 / 01:07 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో యూరియాల కోసం రైతన్నలు పడుతున్న కష్టాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. సెప్టెంబర్ 06వ తేదీ శుక్రవారం వ్యవసాయశాఖపై రివ్యూ నిర్వహించారు. యూరియా పంపిణీల్లో తలెత్తిన సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించారు. పంటల విస్తీర్ణం పెరగడ�

    రివ్యూ : 2 అవర్స్ లవ్

    September 5, 2019 / 02:56 PM IST

    కొత్తతరం డైరక్టర్లు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథ,కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకెళ్తున్నారు. చిన్న సినిమా అయినా అయినా సరే బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. భారీ విజయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా ఇ

    రివ్యూ : కౌసల్య కృష్ణమూర్తి

    August 23, 2019 / 09:06 AM IST

    ఐశ్వర్యా రాజేష్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఇక నుంచి కచ్చితంగా గుర్తుండిపోతుంది. అలాంటి టాలెంట్ ఆమె సొంతం. తమిళంలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ లెవల్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి అ�

    మమత పెద్ద అహంకారి :రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు

    May 6, 2019 / 09:37 AM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ కు మూడు రోజుల ముందు ఒడిషా,బెంగాల్ లో బీభత్సం సృష్టించిన ఫొని తుఫాన్ ఇప్పుడు రాజకీయ ప్రచారస్త్రంగా మారింది.ఫొని తుఫాన్ విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఘాటు విమ�

    చంద్రబాబు పోలవరం టూర్ 

    May 5, 2019 / 03:47 PM IST

    అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు,  కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను  పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.  పోలవరం ప్రాజెక్�

    టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టను : చంద్రబాబు వార్నింగ్

    May 4, 2019 / 11:07 AM IST

    అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్ను�

    మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పై కేసీఆర్ రివ్యూ 

    May 3, 2019 / 01:39 PM IST

    హైదరాబాద్: మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను వ‌చ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాల‌ని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పున‌రావ‌సం, స‌హాయ చ‌ర్య‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పంపిణీ చేయాల‌ని కూడా సీఎం ఆదేశించారు.  శుక్రవ�

    దూసుకొస్తున్న ఫోని…మోడీ అధ్యక్షతన హైలెవల్ మీటింగ్

    May 2, 2019 / 11:00 AM IST

    ఫోని తుఫాన్ దూసుకువ‌స్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జరిగింది.

    కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

    April 30, 2019 / 04:07 PM IST

    హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిం�

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

10TV Telugu News