Home » Rishabh Pant
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది.
లక్నో పై విజయం సాధించిన తరువాత గతంలో పంత్ మాట్లాడిన మాటలకు పంజాబ్ కింగ్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి తరువాత లక్నో యజయాని సంజీవ్ గొయెంకా కెప్టెన్ రిషబ్ పంత్తో సీరియస్గా మాట్లాడుతూ కనిపించాడు.
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
పంత్ తో మాట్లాడిన తరువాత సంజీవ్ గొయెంకా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లక్నో పై సంచలన విజయం సాధించిన తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం పై రిషబ్ పంత్ స్పందించాడు.
టీమిండియా యువ క్రికేటర్ రిషబ్ పంత్కు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పలు సూచనలు చేశారు. అద్భుత ప్రదర్శన చేసి విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాలన్నారు. రిషబ్ పంత్కు ఎంతో ప్రతిభ ఉందని వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే..ప్ర�