Home » Rishabh Pant
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
వెస్టిండీస్తో తొలి వన్డేలో దాదాపు గెలుస్తుందనుకున్న భారత్ చేజాతులారా పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ విశ్లేషణలో ఈ మూడు కారణాలే జట్టును ఓడేలా చేశాయని అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ తడబడటమే కారణమా.. కరేబియన్ వీరుల
కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పేలవ ఫీల్డింగ్ తో పాటు పంత్ వికెట్ కీపింగ్ లోపాలు కోహ్లీసేనకు విజయాన్ని దూరం చేశాయి. రెండో టీ20కు ముందు బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సంజూ శాంసన్ వీడియోను �
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో ఘోర తప్పిదంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో కీపింగ్ లో చేసిన పొరబాటుతో బంగ్లాదేశ్కు ఫ్రీ హిట్ వచ్చేలా చేశాడు. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్(29: 21 బంతుల్లో 4ఫోర
క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో..
ఎన్నో అంచనాలు.. అంతకుమించి అవకాశాలు.. అయితే అనుకున్నట్లుగా ఆకట్టుకోలేకపోతున్నాడు పంత్. ధోనీని రీప్లేస్ చేస్తాడు అని భావించి అవకాశాలు ఇస్తున్న టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. పేలవమైన ఆటతీరుతో ఇబ్బంది పడుతూ.. టీమిండియాను కూడ
యువ క్రికెటర్ రిషబ్ పంత్ షాట్ సెలక్షన్పై విమర్శల దాడి పెరిగిపోతుంది. పరిమితి ఓవర్ల ఫార్మాట్లో గేమ్ ముగించడం చేతకావడం లేదని ఆడిపోసుకుంటున్నారు. ఈ మేర టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్�
యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఎదుర్కొంటున్న విమర్శల నుంచి కాపాడాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కోరాడు. పంత్ తనకున్న అనుభవానికి మించి విమర్శలు ఎదుర్కొంటున్నాడని వాటి నుంచి అతణ్ని బయటపడేయాలని కోహ్లీకి సూచ�
క్లీన్ స్వీపే లక్ష్యంగా కోహ్లీసేన మరో టెస్టుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆడనున్న ఆఖరి మ్యాచ్ కావడంతో.. చివరి అవకాశాన్ని వాడుకోవాలని ఆరాటంలో ఉన్నప్పటికి కరేబియన్ల సత్తా అనుమానంగానే కనిపిస్తోంది. టీ20 సిరీస్ను 3-0తో, వన�