Home » Rishabh Pant
గతేడాది ఐపీఎల్ సీజన్లో దూకుడైన బ్యాటింగ్తో సంచలనం సృష్టించిన రిషబ్ పంత్.. 2019 ఐపీఎల్ సీజన్లో అంతగా రాణించలేకపోతున్నాడు. అయితే టీమిండియా భవిష్యత్ వికెట్ కీపర్గా పేరొందుతున్న పంత్.. శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా కోల్కతా నైట�
ఐపీఎల్ 2019లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 2019వేలంలో ముంబై ఇండియన్స్కు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్ సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఢిల్లీ విజయంలో
ఐపీఎల్ 2019లో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న పోరుకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో సొంతగడ్డపై సత్తా చాటాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా స�
21ఏళ్ల కుర్రాడు.. అంచనాలు అస్సలు లేని జట్టు.. ప్రత్యర్ధుల జ్టటులో మహామహులు. అయినా కూడా 27బంతుల్లో 78పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అజరామర విజయం అందించాడు. ముంబై వేదికగా జరిగిన మూడవ ఐపిఎల్ మ్యాచ్లో యువ ఆటగాడు గత ఛాంపియన్లను మట్టి కరిపించాడు. �
ముంబై: ఐపీఎల్ 2019 సీజన్ 12 లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ భారీ స్కోర్ చేసింది. రిషబ్ పంత్ రెచ్చిపోయాడు.
పంజాబ్లోని మొహాలీ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో భారత్.. అనూహ్యంగా పరాజయానికి గురైంది. ఈ ఓటమికి పంత్యే కారణమంటూ సోషల్ మీడియాతో పాటు కొందరు సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన
మరి కొద్దిరోజుల్లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 జరగనున్న క్రమంలో భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం పంత్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమంటూ ప్రశంసలు కురిపించాడు. 5 ఇన్నింగ్స్ లుగా 1, 3, 28, 40(నాటౌ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 12 మొదలయ్యేందుకు నెల రోజుల సమయమున్నా.. అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్ ఇప్పుడే మొదలైపోయింది.
21ఏళ్ల రిషబ్ పంత్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు ఆడి వీర బాదుడుతో మెప్పించాడు. ఇప్పుడు 2019 ఐపీఎల్ సీజన్లో రాణించేందుకు మరోసారి సిద్ధమైపోయాడు. ఇటీవల టీమిండియాలో వరుస మ్యాచ్లు ఆడుతూ ధోనీ నుం�
ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యేకత చాటి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు రిషబ్ పంత్. అలాంటి ఈ యువ క్రికెటర్ను తనకు ఎలాంటి కాంపిటీషన్గా ఫీలవడం లేదని టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అంటున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తఖ్ అలీ టోర్నీ