Home » RJD
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
హోటల్ గది బుక్ చేసుకుని, అదే రోజు బయటికి వెళ్లారు. అనంతరం శుక్రవారం రాత్రి హోటల్ కు రాగా, లగేజీ రిసెప్షన్ వద్ద కనిపించింది. హోటల్ నిర్వాహకులే ఆ లగేజీని గది నుంచి బయట పడేశారట. ఈ విషయమై మంత్రి తేజ్ ప్రతాప్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు�
ఆసుపత్రిలో తన భార్య, కూతురితో తేజస్వీ యాదవ్ ఫొటోలు దిగి, వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన తండ్రి లాలూకి రోహిణి కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు బీజేపీ నేతల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగ
రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు నమోదు చేసిన విచ�
తన పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన మంత్రులు ఎలా నడుచుకోవాలో చెబుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొన్ని సూచనలు చేశారు. తమ శాఖ నుంచి కొత్త కార్లు కొనొద్దన్నారు. ప్రజలతో ఎవరూ కాళ్లు మొక్కించుకోవద్దన్నారు.
విదేశీ అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్ను మార్చినట్లుగా బిహార్ సీఎం నితీష్ కుమార్ పొత్తుల కోసం పార్టీలు మారుస్తుంటాడని విమర్శించాడు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సం�
బిహార్లో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మొత్తం 31 మందికి సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అత్యధికంగా ఆర్జేడీకి 16 మంత్రి స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.