RJD

    మోడీ ర్యాలీపై లాలూ సెటైర్లు : ఆ మాత్రం జ‌నాలు పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా వ‌స్తారు

    March 3, 2019 / 12:41 PM IST

     బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం(మార్చి-3,2019)  ప్ర‌ధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వ‌హించిన  సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ సెటైర్లు వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అ

    మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

    March 3, 2019 / 11:03 AM IST

    వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�

    వారిని చూస్తే గర్వంగా ఉంది: తేజస్వీ యాదవ్

    February 26, 2019 / 05:33 AM IST

    బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రశంశించారు. ట్విట్టర్ వేదికగా ధ

    ఆర్జేడీ నేత సెటైర్స్ : బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్మిన మోడీ

    February 4, 2019 / 06:34 AM IST

    పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�

10TV Telugu News