Home » RJD
Bihar Thriller: NDA Ahead, Tight Contest For Single-Largest Party బీహార్ లో ఎన్డీయే కూటమి దాదాపుగా విజయం సాధించింది. ఇక ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. కాగా,ఇప్పటివరకు ఈసీ అధికారికంగా 183 స్థానాల్లో ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు ప్రకటించిన 183 స్థానాల్లో…ఎన్డీయ
RJD Accuses Nitish Kumar, Sushil Modi Of Delaying Counting In 10 Seats బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేల ఆర్జేడీ సంచలన ఆరోపణలు చేసింది. 10 నియోజకవర్గాల్లో ఓట్ల కౌంటింగ్ ను నితీష్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది. నితీష్ ప్రభుత్వం ఎన్నికల మోసానికి పాల్పడ�
Bihar Election Results బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో NDA కూటమి ముందంజలో కొనసాగుతోంది. అయితే,మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల�
Ahead of Bihar election result, Congress rushes observers to state మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(నవంబర్-10,2020)వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీహార్ సీఈసీ హెచ్ఆర్ శ్రీనివాస తెలిపారు. 38 జిల్లాల వ్య
Nitish Kumar will bow down before Tejashwi after November 10 బీహార్ సీఎంపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. నితీష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇకపై సీఎం కాలేడంటూ కొన్ని రోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన చిరాగ్…తాజాగా నవంబర్-10న బీహా�
Nitish Kumar On Tejashwi Yadav’s 10 Lakh Jobs Promise బీహార్ సీఎం నితీశ్కుమార్..ఎన్నికల ప్రచారంలో మరోసారి సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆర్జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని
Tejashwi on Munger incident బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ముంగేర్ ఫైరింగ్ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముంగెర్ లో పోలీసులు జరిపిన కాల్పులను తాము ఖండిస్తున్నామన్నారు. కాగా, ముంగేర్ లో సోమవారం రాత్రి 11:30
Those who made Bihar ‘Bimaru’ will not be allowed to return బీహార్ లో ఇవాళ మొదటిసారిగా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మూడు ర్యాలీల్లో ఇవాళ మోడీ పాల్గొని…ప్రసంగించారు. సాసారం,నవాడా,భగల్పూర్ లో సీఎం నితీష్ తో ఎన్నికల ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. తన ప్రసంగానికి �
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్జీడీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని…సె�
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ టార్గెట్గా రాష్ట్రంలో రోజూ ఆరోపణలు, ప్రత్యారోప�