Home » RJD
బిహార్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న వేళ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిసి కీలక అంశాలపై చర్చించారు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒ�
బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరే�
బీజేపీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మిత్రత్వాన్ని వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, తమ పార్టీ ఆర్జేడీతో కలవడం ఆకస్మికంగా జరిగిన పరిణామంగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఇందులో ముందస్తు ప్రణాళికలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అయితే, జ�
బిహార్ సీఎం నితీష్ కుమార్.. బీజేపీకి దూరమవ్వడం ఆర్జేడీకి కలిసొస్తోంది. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నితీష్ కుమార్, ఆ పార్టీ కీలక నేత తేజస్వి యాదవ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు.
ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఇవాళ నితీశ్ కుమార్ తో గవర్నర్ ను కలిసిన అనంతరం తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ''ప్రజలను బెదిరించడం, కొనడం మాత్రమే �
ఇక 2020లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నితీష్, తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా ఆర్జేడీ లాగే బీజేపీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల నాటి నుంచే నితీష్ను దెబ్బకొట్టే ప్రయత్�
మెట్లు ఎక్కుతూ కిందపడిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. లాలూను చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాం�
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీకి బిహార్ అసెంబ్లీలో ఐదు సీట్లు ఉన్నాయి. అయితే, ఆ ఐదుగురిలో నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లో చేరనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కులాల ఆధారంగా జనాభా గణన చేసేందుకు నిర్ణయించింది బిహార్ ప్రభుత్వం. బుధవారం సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.