Home » Robbery
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో రూ.9 లక్షలు డ్ర�
అర్జంట్ గా ఆస్పత్రికి వెళ్లాలి స్నేహితురాలి డెలివరీకి డబ్బులు అందచేయాలి..లిఫ్ట్ ఇవ్వమని అడిగిన యువతి కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోచుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
బ్యాంకాక్ లో మాత్రం ఓ దొంగ ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేయటానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా అత్యుత్సాహాని పోయి ఇరుక్కుపోయాడు. ఇంకేముందీ...సదరు పోలీసాయనకు దొరికిపోయి ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. ఆ తరువాత ఊచలు లెక్కపెడుతూ కూర్చు
AP Rs.8 lakh robbery in Veeravasaram Police Station : ప్రజల ఇళ్లల్లో దొంగతనాలు జరిగితే పోలీసులకు చెప్పుకుంటారు. మా ఇంట్లో చోరీ జరిగింది సార్..మా సొమ్ము మాకు ఇప్పించండీ సార్ అని వేడుకుంటారు. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగితే..అదేంటీ ఏ దొంగ అయినా పోలీస్ స్టేషన్ లో చో�
చోరీలు చేసిన వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునే దొంగలను చూశాం. దోచుకున్న సొత్తుతో జల్సాలు, ఎంజాయ్ చేసే వాళ్ల గురించి విన్నాం. కానీ, కామకోరికలు తీర్చుకునేందుకే చోరీల బాట పట్టిన దొంగలను చూశారా? కనీసం విన్నారా? అవును.. ఆ ఇద్దరు చోరాగ్రేసుల స్టైలే వే�
దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. దర్జాగా వచ్చి దోచేస్తున్నారు.
దేవుడి దర్శనం కోసం వచ్చాడు. పరమ భక్తుడిలా బిల్డప్ ఇచ్చాడు.
couple robberies in odisha : దోపీడీలు చేయాలనే ఆలోచన ఉండాలే గానీ ఎన్ని రకాలుగా అయినా దోచేయొచ్చు. కొత్త కొత్త ఆలోచనలతో కిలాడీ భలే దోపిడీలు చేస్తున్నారు. అటువంటి ఓ జంట ఓ ఇంటిలో అద్దెకు దిగి..ఉద్యోగం వచ్చిందాంటీ..ఇందా ఈ స్వీటు తీసుకోండి అంటూ మత్తు కలిపిన మిఠాయిలు �
farmers murder man over robbery doubt: అనుమానం పెను భూతమైంది. అనుమానం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపేశారు. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆదోని మండ
cops held two Rajasthan thieves in andhra, telangana check post : తెలంగాణాలో దొంగతనం చేసి ఆంధ్రామీదుగా పారిపోవాలని చూసిన ఇద్దరు దొంగలు ఆంధ్రా పోలీసుల చేతికి చిక్కారు. తెలంగాణ సరిహద్దులో ఆంధ్రాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున�