Home » Robbery
abdul salam: కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అబ్దుల్ ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, వివిధ సంఘాల నాయకులు అబ్దు
Police two women arrested for robbing elderly man : బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వెళుతున్న 62 ఏళ్ల వృధ్దుడి నుంచి డబ్బులు కాజేసిన ఇద్దరు మహిళలను దక్షిణ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14వ తేదీన 62 ఏళ్ల వ్యక్తి టైగ్రి ప్రాంతంలోని ఒక బ్యాంకు నుంచి రూ.50 వేలు డబ్బులు డ్ర
Nepal gang hyderabad nacharam HMT Nagar robbery: భార్యాభర్తలంటూ ఇంట్లో పనిమనుషుల్లా చేరి ఆ ఇంటికే దోచేస్తున్నా ఓ ప్రియుడు ప్రియురాలు. గత సోమవారం (అక్టోబర్ 19,2020) రాత్రి నాచారం హెచ్ ఎంటీ నగర్ లో నివసిస్తున్న ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ.10 లక్షల నగదు 18 తులాల బంగారం, 40 తులాల వ�
nepali gang: పని కావాలంటూ వస్తారు.. సైలెంట్గా వాళ్ల పని చేసుకొని పోతారు. ఇది నేపాలీ గ్యాంగ్ చోరీ ఫార్ములా.. నేపాల్ నుంచి వచ్చిన ఈ గ్యాంగ్ హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతోంది. నెల రోజుల వ్యవధిలో రెండు చోట్ల భారీ మొత్తంలో దోచుకెళ్లిందీ ముఠా. ఇంట�
kanjarbhat gang: హైదరాబాద్పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�
nepali gang: హైదరాబాద్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయదుర్గంలోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ లో మత్తుమందిచ్చి మూడు రోజుల క్రితం దోపిడీకి పాల్పడింది. నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుక�
nepal gang robbery : హైదరాబాద్ లోని ఓ కుటుంబానికి పప్పు, గ్రీన్ టీలో మత్తు మందు కలిపి భారీ చోరీకి పాల్పడింది నేపాల్ గ్యాంగ్. రూ. 15.10 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను చోరీ చేశారు. ఐదేళ్ల బాలుడు మత్తు నుంచి తేరుకున్న తర్వాత..స్పృహల
tirupati SVIMS covid hospital staff: వారిద్దరూ ఓ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది. వారి పని పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందించడం. కానీ.. ఈ ఇద్దరి బుద్ధి వక్రమార్గం పట్టింది. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు కోవిడ్ మృతులను టార్గెట్ చేసుకున్నారు. మృతులపై ఉండే �
విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన
విశాఖపట్నంలో కలకలం రేపిన విచిత్ర దొంగ దొరికాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. శనివారం(సెప్టెంబర్ 12,2020) పోలీసులు మీడియాతో మాట్లాడారు. చోరీ కేసుని చేధించామని, దిగంబర దొ�