Home » Robbery
దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.
గుజరాత్ గాంధీనగర్లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్త�
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
డబ్బులు లేని తండ్రి తన కూతురి ఆరోగ్యం కోసం దొంగగా మారాడు. దొంగతనం చేసినా అతని వ్యక్తిత్వం తప్పును ఒప్పుకోమంది. అందుకే అక్కడో లెటర్ పెట్టాడు. అందులో ‘క్షమించాలి నా కూతురు అనారోగ్యంగా ఉంది. ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చేయండి. మీకు15సెకన్ల సమయం మాత్�
ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.
నల్లగొండ జిల్లా ఈదుల గూడలో అర్థరాత్రి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. వార్డు కౌన్సిలర్ ఇంట్లో నానా బీభత్సం సృష్టించిన నలుగురు దొంగలు భారీగా దోచేశారు. మారణాయుధాలతో వార్డు కౌన్సిలర్ ముద్దురెడ్డి నర్శింహారెడ్డి ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగుల �
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణంలో డిగ్రీ చదివిన వ్యక్తులను సూపర్వైజర్లుగా పెట్టింది ప్రభుత్వం. అయితే అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేసే సూపర్వైజరే షాపులోని డబ్బు తీసుకుని పారిపోయాడు. మద్యం షాపులో ఏకంగా రూ. 9.12 లక
ఏపీలో ఇసుక బంగారమైపోయింది అంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇసుకకు ఎంత డిమాండ్ ఉందంటే.. ఏకంగా దొంగతనాలకు
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి తమ ప్రతాపాన్ని చూపెట్టారు. వరుస చోరీలతో హల్ చల్ చేశారు. చెడ్డీ గ్యాంగ్ దోపిడీలపై పోలీసులు ఎంతగా నిఘా పెట్టిన వారి దోపిడీలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హయత�