Home » Robbery
సరిహద్దులో సేవలు అందించే సైనికుడు. శత్రువులను తరిమికొట్టే బాధ్యతాయతుమైన పదవిలో ఉండి, సెలవులకు ఇంటికి వచ్చి దొంగతనాలకు పాల్పడ్డాడు. నెల రోజుల పాటు సెలవులపై ఇంటికి వచ్చి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, దొంగతనాలకు పాల్పడి చివరకు �
సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్త�
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్లో భారీ చోరీ జరిగింది. రూ.4 కోట్లు విలువ చేసే తాకట్టు బంగారం కనిపించడం లేదు. 2లక్షల నగదు కూడా మాయమైంది. బ్యాంకు
తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న
హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు
టార్చ్ లైట్...ఇది ఓ తమిళ సినిమా. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా కథ ఇది. అందంగా అలకరించుకున్న ఓ అమ్మాయి చేతిలో వెలుగుతూ ఉండే ఓ టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డు
కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి బంధువు ఇంట్లో చోరీ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికింది. సీసీ ఫుటేజీలో దొంగ దృశ్యాలు చిక్కాయి. ఓ వ్యక్తి ముఖానికి మాస్క్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్రెడ్డి ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.4 కోట్ల విలువైన
రైలులో దొంగలు బరి తెగించారు. ఛైన్ లాగి మరి బంగారు ఆభరణాలను దర్జాగా అపహరించుకపోయారు. దీంతో మహిళలు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. మణుగూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో వేర్వేరుగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 70 గ్రాముల బంగారు గొలుసులు స్నాచింగ్క�