Home » Robbery
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని ఫిన్కేర్ బ్యాంక్లో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ మేనేజర్ స్రవంతే అసలు దొంగ అని నిర్ధారణకు వచ్చారు. బ్రాంచ్ మేనేజర్ గా, అప్రైజర్ గా కొనసాగుతున్న స్రవంతి పధకం ప్రకారమే �
శ్రీకాళహస్తి ఫిన్ కేర్ బ్యాంక్లో అర్ధరాత్రి చోరీ
డబ్బులు తీసుకుని బ్యాంకు క్యాషియర్ పరార్
వరంగల్ లో నిన్నరాత్రి దారి దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దారి కాచిన దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ. 7లక్షలు ఎత్తుకెళ్లారు.
పెళ్లి గ్రాండ్గా జరుపు కోవాలనుకుని ఒక ప్రబుధ్దుడు తాను పని చేస్తున్న బ్యాంకులోనే చోరీ చేసి పోలీసులకు దొరికిపోయిన ఘటన కర్నాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.
సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సీబీఐ అధికారులమంటూ వచ్చి 1.2 కేజీల బంగారం రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన గచ్చిబౌలి నానక్ రాంగూడలో చోటుచేసుకుంది
హైదరాబాద్ ప్రజలను వణికించిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు విజయవాడ నగరంలోకి ప్రవేశించారు.
అనంతపురం జిల్లా కదిరిలో దోపిడి దొంగలు బీభత్సం సష్టించారు. ఓ టీచర్ ని చంపి దోచుకుపోయారు. మరో ఇంటిలో మరో మహిళలపై దాడికి చేసి దోచేశారు.దీంతో పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.