-
Home » robert vadra
robert vadra
ప్రియాంకా గాంధీ కాబోయే కోడలు బయోడేటా ఇదే
అవివా బేగ్ 3 రోజుల క్రితం రైహాన్తో కలిసి ఉన్న ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది.
ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీనా? రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే?
"నేను రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి" అని వాద్రా చెప్పారు.
Wayanad Lok Sabha bypoll: ప్రియాంకా గాంధీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తన భర్త ఆస్తుల వివరాలను కూడా ఆమె వెల్లడించారు.
Priyanka Gandhi Vadra: సోనియా, రాహుల్ తర్వాత ఇప్పుడు ప్రియాంక వంతు.. ఇంతకీ రాబర్ట్ వాద్రా ఏం చెప్పారు?
ప్రియాంక గాంధీకి పార్టీలో అధికారిక గుర్తింపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా.. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తన మీద వేసుకుని పని చేశారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. నిజానికి రాబర్ట్ వాద్రా ఈ మాట ఊరిక
Robert Vadra: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురి ఫొటోను పోస్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ భర్త సంచలన కామెంట్స్
ఒకవేళ వీటికి సమాధానం చెప్పకపోతే నిజాలను దాచి పెడుతున్నట్లేనని, ఆమె సిగ్గుపడాలని వాద్రా పేర్కొన్నారు.
National Herald case: రాహుల్ అన్ని ఆరోపణల నుంచి బయటపడతారు: రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కోనున్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో ఓ
రాబర్ట్ వాద్రాకి కరోనా..ఐసొలేషన్ లో ప్రియాంక..నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా వైరస్ సోకింది.
వాద్రాకు భయమేస్తుంది: ప్రియాంక గాంధీ సెక్యూరిటీ లేదు.. కూతురికి ఏమవుతుందో..
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకు సెక్యూరిటీ తొలగించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రాబర్ట్ వాద్రాకు భయమేస్తుందట. మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ప్రియాంక గాంధీ భర్త అయిన వా�
ఓటు వేసిన సోనియా,ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.ఢిల్లీలోని లోధి ఎస్టేట్ లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019) భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్లి ప్రియాంక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని ఎందుకం
దోచుకున్న వారిని వదలా : మోడీ
ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల మీటింగ్లలో పాల్గొంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం హరియాణాలోని ఫతేహాబాద్లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ �