సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను న�
ఏపీ మంత్రి రోజా తాజాగా తిరుపతిలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా హాజరయ్యారు.
విశాఖ శ్రీ శారదాపీఠం సందర్శించి అక్కడ కొలువైయున్న శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఏపీ మంత్రి రోజా.
విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడగా అన్స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రోజా సమాధానమిస్తూ..............
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటనలో మంత్రి రోజా ఆమెకు స్వాగతం పలికి దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వీడ్కోలు పలికారు.
"పవన్ శ్వాస తీసుకోవాలో.. వద్దో చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్" అని రోజా చెప్పారు. పవన్ కల్యాణ్ సిద్ధం చేసుకున్న ఎన్నికల ప్రచార వాహనం పేరు ‘వారాహి’ కాదని ‘నారాహి’ అని ఎద్దేవా చేశారు. అలాగే, కత్తులతో ఎవరితో యుద్ధం చేయాలో పవన్ కల్యాణ్ కు తెలియడం ల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఏపీ మంత్రి రోజా హెచ్చరించారు. లేదంటే ఆయనను ప్రజలు ఆదరించబోరని చెప్పారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారికి జనాలు ఓట్లు వేయరని అన్నారు. ఏపీలోని ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న నేపథ్య
చిడతలు కొడుతూ రోజా డ్యాన్స్
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను రెండో విడతగా గుంటూరు జోనల్ స్థాయిలో పోటీలను రోజా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రోజా సందడి చేసింది. కళాకారులతో డ్యాన్స్ కూడా వేసి అలరించింది.
రోజా మాట్లాడుతూ.. ''నేను యాక్టింగ్ వద్దు అనను. నా కూతురు, నా కొడుకు ఎవరైనా ఆసక్తితో సినిమాల్లోకి వస్తానంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి.............