Home » Rs 10
బస్సులో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టినందుకు న్యాయమూర్తి బస్సు కండక్టర్, డ్రైవర్ కు భారీ జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రశాంతత పాడు చేయవద్దు అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఆర్థిక పరిస్థితి ముఖ్యమైందని, పైగా కఠినమైందని సీఎం సుఖు అన్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైన రుణభారం, బకాయిలు తమ ప్రభుత్వానికి వచ్చాయని.. ఇద�
మూడేళ్ల క్రితం గాంధీనగర్లోని మహాత్మ మందిర్ వద్ద ఇళ్లు కోల్పోయిన 521 గుడిసెల వాసులే తనను పోటీకి దిగమని చెప్పినట్లు మహేంద్ర తెలిపారు. మహేంద్ర రెండుసార్లు తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2010లో దండి కుటిర్ మ్యూజియం నిర్మాణం సందర్భంగా ఒకసార
ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్ప
Kempegowda Airport: సాధారణంగా సిటీ నుంచి ఎయిర్పోర్టు వరకూ వెళ్లాలంటే వేలల్లో ఖర్చు పెట్టాలి. లేదంటే కనీసం వందల్లో అయినా వెచ్చించాల్సిందే. ఆర్టీసీ బస్ ఎక్కినా.. రూ.200నుంచి రూ.300వరకూ అవుతుంది. అయితే బెంగళూరు కమ్యూటేటర్స్ కు రిలీఫ్ ఇచ్చేందుకు ఇండియన్ రైల్వ�
Hyderabad Flood victims : హైదరాబాద్లోని మీ సేవా కేంద్రాల దగ్గర వరద బాధితులు బారులు తీరారు. వరద సాయం కోసం తమ పేర్లు నమోదు చేసుకునేందుకు చిక్కడపల్లిలోని మీ సేవ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. మీ సేవ కేంద్రాలు తెరవక ముందే ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడి ఉన�
పది రూపాయలు ఎక్కువ బిల్లు వేసిందని రెస్టారెంట్కు రూ.2లక్షలు ఫైన్ వేశారు. ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు రీసెంట్ గా ఫైన్ వేశారు. 2014 జూన్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ జాదవ్ (పీఎస్ఐ)కు ఇంటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ల కూతురు
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ కొత్తగా రెడీ మీ 9ప్రైమ్ ను లాంచ్ చేసింది. ఇండియాలో ఈ మోడల్ బడ్జెట్ ఫోన్లలోనే బెస్ట్ ఛాయీస్ అయింది. ఎందుకో తెలుసా.. ఈ ఫోన్లో నాలుగు రేర్ కెమెరాలు, 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, 5020mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంద
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని సేవా దృక్పథంతో కేవలం రూ.10లకే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. కూలీలు, కార్మికుల ఆకలి తీర్చుతున్నారు.