Home » rta
RTO Inspections : కర్నూల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును ఆర్టీఏ
డిసెంబర్ 31, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. నగరంలోని అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు.
Dont have FASTag pay fine: సోమవారం(ఫిబ్రవరి 15,2021) అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్(Fastag) నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే ఎన్.హెచ్.ఏ.ఐ(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ చార్జీ చెల్లించాల్సిందే అనే విషయం కూడా విదితమే. అయితే ఫాస�
Private Travels buses operating illegally are under siege : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలన�
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు
బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవుతాయన్న చందంగా మారింది జేసీ బ్రదర్స్ పరిస్థితి. అధికారంలో ఉన్నంత వరకు హవా నడిపారు. వ్యాపారాలన్నీ సక్రమంగా నడిచాయి. కాని,
సంక్రాంతి పండుగను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ
మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.