-
Home » rushikonda
rushikonda
రుషికొండపై భవనాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. కరెంట్ బిల్లే రూ. 15లక్షలు..
విశాఖలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రుషికొండపై వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు.
రుషికొండకు పవన్ వెళ్లొచ్చింది అందుకేనా? మరి నెక్ట్స్ ఏంటి?
పవన్ వచ్చి వెళ్లారు.. సీఎం చంద్రబాబు రాక కోసం రుషికొండ ఎదురుచూస్తోంది. ఆయన వస్తే తప్ప.. బిల్డింగ్లను ఏం చేయాలన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
విశాఖ నగరానికి ముంచుకొస్తున్న ముప్పు..! బెంగళూరు సంస్థ అధ్యయనంలో షాకింగ్ అంశాలు
గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?
ప్రముఖుల కోసం, పర్యాటకుల కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించి ఉంటే.. ఆ విషయం బయటకు చెప్పకుండా ఎందుకంత రహస్యంగా ఉంచారన్న దానికి వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.
రుషికొండపై విలాసవంతమైన భవనాలు.. వైసీపీ నేతలు ఎందుకు రహస్యంగా ఉంచారు? ప్రచారం చేసుకోకపోవడానికి కారణమేంటి?
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు బస చేసేందుకు రాజప్రాసాదాలు నిర్మించామని చెబుతున్న మాజీ మంత్రులు... కనీసం ఎన్నికల ప్రసంగాల్లో సైతం వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు...
రుషికొండపై నిర్మాణాల గురించి వైఎస్సార్సీపీ వివరణ
అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించారని, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం..
విశాఖలోని రుషి కొండపై నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు
ఎన్నో ఏళ్లుగా రుషి కొండ నిర్మాణాల ఉత్కంఠ కొనసాగిందని చెప్పారు.
రుషికొండపై కొత్త భవనాలు ప్రారంభం
Roja: రుషికొండపై కొత్త భవనాలు ప్రారంభం
ఇది లోకల్-నాన్ లోకల్కు జరుగుతున్న యుద్ధం, అందుకే విశాఖ రాజధానిపై విషం
ఉత్తరాంధ్ర ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్నారు. మీ రియల్ ఎస్టేట్ కోసం అమరావతి కావాలి అమరావతి భూములు కావాలి. Gudivada Amarnath
Gudivada Amarnath : జగన్ను చూసి పవన్ ఇన్స్పైర్ అవ్వాలి, అక్కడ ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుంటే గీతం ఆక్రమణలు కనిపించేవి- మంత్రి అమర్నాథ్
కాల్ మనీలో మహిళలను వేధించినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? Gudivada Amarnath - Pawan Kalyan