Home » rythu bandhu
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఊరూరా రైతుబంధు వారోత్సవాలు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకం డబ్బులను ఈ నెల 28 నుంచి పంపిణీ చేయనుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించి..
రైతుబంధు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వెచ్చించే రూ. 7వేల 500 కోట్ల నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థికశాఖ అధికారులు..
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.
Rythu Bandhu: తెలంగాణ రైతుల ఖాతాలో 2021, జూన్ 15వ తేదీ మంగళవారం నుంచి రైతు బంధు నిధులు జమ కానున్నాయి. రైతుబంధు పథకంలో భాగంగా నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతుబంధు అర్హులపై తుది జాబితా రూపొందించిన సీసీఎల్ఏ, ఆ జాబితాను వ్యవసాయ శా
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత�
వ్యవసాయం కోసం రైతులకు ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు. రైతు బంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�