Home » rythu bandhu
రైతు బంధు సాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే..ముందుగా...వారి వారి బ్యాంకు అకౌంట్లో చెక్ చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. త్వరలోనే రైతు బంధు సాయం వారి వారి అకౌంట్లో వేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖపై 2021, మే 29వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం మరోసారి వ్యవసాయానికే పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రైతుబంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ.5,225 కోట్లు కేటాయించారు.
telangana rythu bandhu : తెలంగాణలో మరోదఫా రైతుబంధు నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ యాసంగిలో కూడా ఎకరాకు రెండో దఫా నిధుల కింద ఐదు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో జమ చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయ, బ్యాంకు అధికారులతో ఇ�
Rythu Bandhu: సీఎం కేసీఆర్ రైతు వ్యవహరాలపై వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోమవారం ఆర్థిక సహకారం అందించే క్రమంలో యాసంగి కోసం రైతు బంధు స్కీం విడుదల చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 27నుంచి జనవరి 7వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేపట్టనున్నారు. ఈ క్రమం�
తనకు వచ్చిన రైతు బంధును వద్దన్నాడు. మీరే తీసుకొండి. గ్రామాభివృద్ధికి ఉపయోగించండి. అంటూ ఓ రైతు తనకున్న ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రైతు బందు పథకానికి సంబంధించిన చెక్కును తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడంతో అందరూ ఆ రైతును మెచ్చుకుంటున్
తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన పంటల్నే రైతులు వేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటలు వేసి మార్కెట్కు తీసుకొస్తే ఎవరూ కొనబోరని స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించినవి విత్తనాల్ని మాత
మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాబోతోంది. తొలకరి పలకరించగానే రైతన్నలు వ్యవసాయపనుల్లో తలమునకలవుతారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని.. వానాకాలం సీజన్ రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు.. ఎన్నికల కోడ్కు సంబంధమేంటి? రైతులు
రైతు బంధు సాయం అందుకుంటోన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. దీంతో పాటు గతేడాది రెండో విడత రైతు బంధు అందని రైత
హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది