Home » S Jaishankar
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని భారత్కు ఆహ్వానం అందింది.
అభివృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరమన్న విషయం సుస్పష్టమని తెలిపారు.
మధ్య ఆసియాలో ఆర్థిక భద్రతతో పాటు పలు అంశాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చర్చిస్తారు.
S Jaishankar: పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ప్రతి దేశం కోరుకుంటుందని చెప్పారు.
ప్రపంచ ఆర్థిక సంస్థల్లో మార్పు రావాలి. భద్రతా మండలిలో మార్పు రావాలి. ప్రపంచం కల్లోల కాలాన్ని ఎదుర్కొంటోంది. దౌత్యం, చర్చలు మాత్రమే ఉద్రిక్తతను తగ్గించగలవు. ఆకలి, పేదరికం ప్రపంచం నుంచి నిర్మూలించాలి అని జయశంకర్ అన్నారు.
అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఓ యువతి నిస్సహాయస్థితిలో చికాగో రోడ్లపై దయనీయంగా తిరుగుతోంది. డిప్రెషన్తో బాధపడుతూ, ఆకలికి అలమటిస్తూ ఉన్న ఆమె పరిస్థితి తెలుసుకున్న తల్లి విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. తమ కూతురిని తమ వద్దకు చేర్చమం�
"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.
సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంటే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. తాను రాసిన ‘ద ఇండియా వే:స్ట్రాటజీస్ ఫర్ యన్ అన్సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకావిష్కరణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణం, మహాభారతం పాత్ర గురించి ప్రస్తావించారు. అలాగే విదేశీ పత్రికలపై కూడా కొన�
కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచ�