Home » sabarimala
అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయ
గతేడాది నవంబర్ నెలలో రూ. 9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అయితే ఈ ఏడాదిమాత్రం గడిచిన పదిరోజుల్లోనే భారీగా ఆదాయం సమకూరిందని అన్నారు. ఆలయానికి భక్తుల ద్వారా వ్చచిన ఆదాయాన్ని ఉత్సవ�
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి శబరిమల, గురువాయూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ యాత్ర కి సంబంధించి స్పెషల్ వీడియోని మెగాస్టార్ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 24 గంటల్లో ఒక........
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అజయ్ దేవగణ్ శబరిమల వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం......
శబరిమలలో మండలకాల ఉత్సవం తరువాత గురువారం సాయంత్రం నుంచి ఆలయం తిరిగి తెరుచుకుంది. నిన్న ఉదయం 5 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
జనవరి 19వ తేదీ వరకు శబరిమల ఆలయం తెరచి ఉండనుంది. రెండేళ్ల తర్వాత పెద్దపాదం మార్గం తెరుచుకుంది. రేపటి నుంచి పెద్దపాదం మార్గంలో భక్తులను అనుమతించనున్నారు.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సూచనలు పాటించాలని వెల్లడించింది. శబరిమలకు వెళ్లే భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి...
పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. బస్సు బుక్ చేసుకుంటే ప్రతీ బస్సుకు ఐదుగురికి ఉచిత ప్రయాణం అని ప్రకటించింది.
భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు.