sabarimala

    కరోనా ఎఫెక్ట్….శబరిమలకు రావొద్దు

    March 11, 2020 / 01:41 AM IST

    కేరళలో సుప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది.

    మకరజ్యోతి దర్శనం : శరణు ఘోషతో మార్మోగిన శబరిగిరులు

    January 15, 2020 / 01:15 PM IST

    కేరళలోని ప్రసిధ్ధ శబరిమల కొండపై నేడు అపరూప ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మకర సంక్రాంతి పర్వదినాన జనవరి 15న రాత్రి సుమారు 6 గంటల 51 నిమిషాల సమయంలో అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం జరిగింది. ప్రతీ ఏడాది సంక్రాంతి రోజు జరగనున్న ఈ దివ్య దర్శనం కోస�

    స్వామియే శరణం అయ్యప్ప: నేడే మకరజ్యోతి దర్శనం

    January 15, 2020 / 02:34 AM IST

    శబరిమలలో మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం కంటే ముందు నుంచి జనం శబరిమలకు క్యూ కడతారు. దేశం నలుమూలల నుంచి మాలధారణ చేసిన వారు కరిమల వాసుని వైపుకు పరుగులు పెడతారు. మండల పూజులు పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్త�

    శబరిమల వివాదం..సుప్రీంలో వాదనలు

    January 13, 2020 / 01:04 AM IST

    శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు వాదనలు విననుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి �

    శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై జనవరి 13 నుంచి విచారణ

    January 8, 2020 / 10:46 AM IST

    శబరిమల  ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారించటానికి  ఏర్పటైన 9 మంది జడ్జిల ధర్మాసనం జనవరి 13 నుంచి విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు. కేరళలోని పతనందిట్ట జిల్లాలోని 800 ఏళ్లనాటి అయ్యప్పస్వామి

    అయ్యప్ప ఆదాయం బాగా పెరిగింది

    December 16, 2019 / 09:59 AM IST

    శబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్

    మహిళలు శబరిమలకు వెళ్లొద్దు.. మనసులో చెడు భావన కలుగుతుంది

    December 15, 2019 / 02:53 AM IST

    ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన

    శబరిమలకు ఎందుకు వెళ్లకూడదని అడిగిన అన్నా లెజినోవో.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే!

    December 4, 2019 / 07:09 AM IST

    హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయం గురించి చెప్పారు. తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సంధర్భ

    శబరిమల వెళ్లేందుకు యత్నించిన బిందు అమ్మానిపై కారంపొడితో దాడి 

    November 26, 2019 / 04:17 AM IST

    శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు  కొచ్చి వచ్చిన  బిందు అమ్మని అనే  భక్తురాలిపై దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనంతరం ఆమెకు వ్యతిరేకంగాకొచ్చిలో నిరసన చేపట్టారు. దీనిపై బిందు అమ్మని మాట్లాడుతూ..తనను అడ్డుకోవటమే కా�

    డిసెంబర్ 26న శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత  

    November 25, 2019 / 01:42 AM IST

    దేశంలో ప్రస్తుతం నల్లని వస్త్రధారణతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో గుళ్లు మార్మోగిపోతున్నాయి. అక్టోబరు నెల నుంచే భక్తులు స్వామి దీక్ష తీసుకుని  పూజలు చేస్తూ ఉంటారు.   కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మండలమకరవిళక్కు సందర్భ�

10TV Telugu News