Home » sabarimala
అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వచ్చిన 12 ఏళ్ల బాలికను కొండపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నవంబర్19, మంగళవారంనాడు తమిళనాడులోని బేలూరుకు చెందిన బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకునేందుకు వచ్చింది. పంబ వద్ద మహిళా పోలీ�
శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప
శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించే కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన ర్రంలో అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుంతించే విషయంపై గందరగోళం ఏర్పడింది. మండల పూజ కోసం నవంబర్ 16 నుంచి అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. 17 నుంచ�
శతాబ్దాల సంప్రదాయాన్ని పక్కనపెట్టి 2018లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టవచ్చు. ఈ మేరకు సుప్రీం కోర్టు అప్పట్లో సంచలన తీర్పు వెల్లడించింది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రతి మహిళ అర్
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్కోర్ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ �
అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల�
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించటంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటీషన్లపై విచారణ జరిపింది. చీఫ్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�
శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీ అంశం తర్వాత మరో సంచలన కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పూణేకు చెందిన ముస్లీం దంపతులు ఆడువారిని మసీదుల్లోకి ఎటువంటి నిబంధనలు లేకుండా అనుమతించాలని వేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు విచారణ జరిప
శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆలయ కంట్రోలింగ్ బోర్డు యూ టర్న్ తీసుకుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.