Home » sabarimala
శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్ అందించింది ట్రావన్కోర్ దేవస్థానం. నవంబరు 15వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది.
కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
రోజుకు 25 వేల మందికే అయ్యప్ప దర్శనం
కేరళ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే శబరిమల ఆలయం మళ్లీ కొద్ది రోజుల పాటు తెరవపడనుంది. నెల వారి పూజలు నిర్వహించే క్రమంలో 5 రోజుల పాటు తెరవాలని ఆలయ అధికారులు నిర్వహించారు.
కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.
Sabarimala: మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అశేష భక్తగా ఆశగా ఎదురుచూసిన జ్యోతి దర్శనం గురువారం సాయంత్రం 6.49 గంటలకు జరిగింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భక్తుల
Makara Jyothi Darshanam : మకరజ్యోతి దర్శనం .. ముక్తికి సోపానమన్నది అయ్యప్పభక్తుల నమ్మకం. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం. మండలకాల�
Thirty-nine Covid positive cases so far in Sabarimala శబరిమల అయ్యప్ప ఆలయంలో కరోనా కలకలం రేపింది. భక్తులతో పాటు ఆలయసిబ్బంది, పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వార్షిక పూజల కోసం నవంబరు 16 నుంచి శబరిమలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మార�
New guide lines issued for sabarimala devotees : కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో రేపటి నుంచి (16-11-20) మండల పూజ కార్యకమం ప్రారంభం కానున్నది. ఈ మండల పూజ డిసెంబర్ 26 వరకు జరగనున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరి�
Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చ�