sabarimala

    64 రివ్యూ పిటిషన్లు: ‘శబరిమల’ కేసుపై సుప్రీంలో విచారణ

    February 6, 2019 / 07:43 AM IST

    శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.

    కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత

    January 21, 2019 / 02:26 AM IST

    తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు  వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత   ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�

    శబరిమల: 51 మంది మహిళలు దర్శనం

    January 19, 2019 / 03:16 AM IST

    శబరిమల ఆలయంలోకి ఇప్పటి వరకు 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చింది.

    శబరిమల కేసు: రేపు మహిళల పిటీషన్ విచారించనున్న సుప్రీం

    January 17, 2019 / 01:30 PM IST

    శబరిమల లో అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు తమకు రక్షణ కల్పించమని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు విచారించనుంది

    శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

    January 16, 2019 / 06:30 AM IST

    శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎవ్వరూ గుర్తు పట్టకుండా మగవాళ్ల దుస్తుల్లో అయ్యప్ప ఆలయంలోకి బుధవారం(జనవరి16,2019) ఉదయం  ఇద్దరు మహిళలు ప్రవేశించేందుకు యత్నించడంతో ఆలయ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.   ఉదయం 4గంటల స�

    మోడీ ప్రకటన:శబరిమల అంశంలో బీజేపీ ప్రజల పక్షమే

    January 15, 2019 / 02:00 PM IST

    కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు

    దర్శనమిచ్చిన మకర జ్యోతి: శరణుఘోషతో శబరిగిరులు

    January 14, 2019 / 01:33 PM IST

    శబరిమల: కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలోని శబరిగిరుల్లో మకర జ్యోతి ఈసాయంత్రం దర్శనమిచ్చింది. మకర జ్యోతి కనపడగానే శబరిగిరులు అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిపోయాయి. లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకు�

    మకర జ్యోతి : స్వాముల ఎదురు చూపులు

    January 14, 2019 / 09:24 AM IST

    కేరళ : శబరిమలలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ ఘట్టాన్ని చూసేందుకు భారీగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జనవరి 14వ తేదీ సొమవారం మక�

    ఘోర ప్రమాదం : 10మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

    January 6, 2019 / 11:44 AM IST

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ�

    హింసాత్మకంగా కేరళ : కన్నూరులో బాంబ్ ఎటాక్స్

    January 6, 2019 / 03:54 AM IST

    తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కన్నూరు అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో కేరళలో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కన్నూరుతో పాటు, కోజికోడ్ డిస్ట్రిక్‌లలో హై టెన�

10TV Telugu News