Home » Sabita Indra Reddy
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
వచ్చేవారంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతాయని సబిత వెల్లడించారు. బుధవారం సబిత మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో 46ను అమలు చేస్తామని తె
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు పున:ప్రారంభమ్యే అవకాశం కనిపిస్తోంది.
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
Education minister sabitha indra reddy visit sivarampally high school : తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన శివరాంపల్లిలోని పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని పురాతన భవనాన్ని కూల్చి వేయాలని ఆమె ఇప్పటికే విద్యాశాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలన
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
congress hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా గ్రేటర్ ఎన్నికలు తయారయ్యాయని అంటున్నారు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల గంట మోగగానే.. ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్�
telangana eamcet results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. య
Clashes between TRS leaders in Maheshwaram: మహేశ్వరం నియోజకవర్గలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. 2014 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి… సబితా ఇంద్రారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత అభివృద్ధి మంత్రం పేరుతో అధికార టీ�
రాష్ట్రంలో Digree, PG, Enganeering Exams విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, మిగిలిన వారిని ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా…పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేర