Home » sachin tendulkar
Sachin Tendulkar Double Ton: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది. 13 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే ఫిబ్రవరి 24న చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మాస్టర్ బ్లాస్టర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
Hyderabad E-Race: హైదరాబాద్లో జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్ ముగిసింది. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేయడంతో, తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడంతో 35 ల్యాప్స్ త్వరగా పూర్తయ్యాయి. ఫార్ములా ఈ-రేసింగ్ విజేతగ�
తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇండియాలో 20వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో మన దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. గౌహతి వేదికగా మంగళవారం నాడు శ్రీలకంతో జరుగుతున్న వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
సచిన్ 463 వన్డే మ్యాచుల్లో కలిపి, 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 265 వన్డేలు ఆడి, 12,471 పరుగులు చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సచిన్ వన్డేల్లో సాధించిన సెంచరీల్లో మన దేశంలో సాధించినవి 20.
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనపై అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి నిదర్శనమే తాజా ఘటన. ఇటీవల సచిన్ టెండూల్కర్ ఒక విమానంలో ప్రయాణించాడు.
అర్జున్ టెండూల్కర్ తన తండ్రి, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను ఫాలో అవుతున్నాడు. తన తొలి రంజీ మ్యాచ్లోనే సచిన్ టెండూల్కర్ వలే సెంచరీ చేశాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అదికూడా ఏడో బ్యాటర్గా గ్రౌండ్లోకి దిగ�
ఖతర్ లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతున్న వేళ ప్రస్తుతం భారత్ లోనూ ఆ ఆటపై అభిమానులు అమితాసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓ వీడియో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో సచిన్ ఫుట్ బాల్ ఆడుతున్న�
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని సచిన్ టెండూల్కర్ అన్నారు. దీంతో టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. తీవ్ర నిరాశకు గురిచేసేలా ఓడిపోయామని అన్నారు. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగాన�
మాజీ స్టార్ క్రికెటర్లతో కలిసి విమానంలో వెళ్తున్న ఫొటోను సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోలో సచిన్ పక్కనే యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా అభిమానుల్ని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు.
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి నేటికి 32 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని బీసీసీఐ గుర్తు చేసింది. ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.