Home » sachin tendulkar
క్రికెట్ అభిమానులా.. కాదా అనేది పక్కకుపెడితే యావత్ దేశమంతా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పేర్లు వినే ఉంటారు. టీమిండియా క్రికెట్ లో లెజెండ్ ...
క్రికెట్ కు గాడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ఇటీవలే కరోనా బారిన పడ్డ...సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరుతున్నట్టు సచిన్ ప్రకటించాడు.
కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందరిపైనా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, పఠాన్ సోదరులు (యూసుఫ్, ఇర్ఫాన్) కోవిడ్ బారిన పడిన సంగతి తెలి�
ఇండియా లెజెండ్స్ టీమ్ మేట్ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు పాజిటివ్ వచ్చింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీ కప్లో భాగంగా రిటైర్డ్ క్రికెటర్లతో టోర్నీ నిర్వహించారు. ఇందులో ఛాంపియన్గా భారత్ కు చెందిన లెజెండ్స్ జట్టు గెలిచింది. టీమిండియా మాజీ ప్లేయర్ టెండూల్కర్ కెప్టెన్సీలోని..
Maharashtra Intelligence To Probe Tweets Of Sachin: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కొందరు రైతులకు సపోర్ట్ చేస్తే, మరికొందరు కేంద్రానికి మద్దతిచ్చారు. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు కే
Raj Thackeray కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతలు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. అగ్రి చట్టాలు అందరికీ మేలు చేసేవేనని ప్రభుత్వం వాదిస్తుండగా, వాటిని రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రైత