-
Home » SAND
SAND
తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ.. ఎలా బుక్ చేసుకోవాలి.. ఎప్పటి నుంచి వస్తుంది..?
February 18, 2025 / 10:16 AM ISTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ...
లిక్కర్, స్యాండ్, మైనింగ్పై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఇలా అక్రమాల చిట్టా బయటికి వస్తుందా?
February 11, 2025 / 07:46 PM ISTకాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపు, డీబీటీ ట్రాన్స్ఫర్లు, ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఇలా అన్ని వివరాలు బయటికి తీయాలనుకుంటోంది ప్రభుత్వం.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీగా..
February 11, 2025 / 08:43 AM ISTఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం సమయంలో వారికి..
కృష్ణా నదిలో ఇరుక్కుపోయిన లాంచీ, 4 గంటలు నరకం చూసిన ప్రయాణికుల.. తర్వాత ఏమైందంటే..
May 16, 2024 / 12:26 AM ISTప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ..
Payyavula Keshav : సామాన్యుడికి ఇసుక దొరకడం లేదు.. కానీ, పక్క రాష్ట్రాలకు భారీగా అక్రమంగా తరలింపు : పయ్యావుల కేశవ్
July 14, 2023 / 07:02 PM ISTపేదల అసైన్డ్ భూములు ఇడుపులపాయలో ఉన్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల పేరుతో రూ. 900 కోట్లు భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపిస్తే.. ప్రభుత్వం స్పందించ లేదన్నారు.
Mumbai Police : వర్షంలో బైక్ స్కిడ్ అవ్వకుండా ఈ పోలీస్ చేసిన పని చూడండి.. ముంబై పోలీస్పై ప్రశంసల వర్షం..
May 4, 2023 / 05:54 PM ISTభారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా రోడ్డుపై బైక్లు జారి పడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్…
Visakha Beach Black Color Sand : విశాఖ సాగర తీరంలో ఏం జరుగుతోంది? బీచ్ ఇస్తున్న వార్నింగ్ ఏంటీ..?
August 17, 2022 / 12:00 PM ISTవిశాఖ తీరంలో మార్పులకు.. గాలుల ఉద్ధృతి, అల్పపీడనమే కారణమా? వాతావరణంలో వస్తున్న మార్పులతోనే.. బీచ్ నల్లగా మారుతోందా? అసలు.. సాగర తీరంలో ఏం జరుగుతోంది? విశాఖ బీచ్ నుంచి దీనిని ఫస్ట్ వార్నింగ్ అనుకోవచ్చా?…
Janasena : జనసేన ప్రభుత్వం వస్తే ఉచితంగా ఇస్తాం
December 5, 2021 / 10:31 PM ISTఅధికారంలోకి వచ్చేది జనసేన అన్న నాదెండ్ల మనోహర్, తమ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని హామీ ఇచ్చారు. కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఓటీఎస్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం..
Kurnool : విషాదం..ఇసుక తీస్తుండగా విరిగిపడ్డ మట్టిగడ్డలు. వ్యక్తి మృతి
June 18, 2021 / 04:37 PM ISTఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి…
baby sand,Rocks : పసిబిడ్డకు మట్టి, రాళ్లు తినిపిస్తూ..వీడియో తీసి Tik Tok లో పోస్ట్ చేస్తున్న తల్లి..
May 4, 2021 / 03:51 PM ISTచంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి…