Home » Sandhya Theater incident
శ్రీతేజ్ను ఇటీవల కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే.
సీఎం మీటింగ్ లో టాలీవుడ్ పెద్దలు ఎవరెవరు ఏం మాట్లాడారు అంటే..
ఓపెన్ ప్లేస్లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెప్తున్నారట హీరోలు.
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.
మూడున్నర గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు.
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా త్వరలోనే అల్లు అర్జున్ ను కలుస్తా అన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా తాజగా పోలీసులు మైత్రి మూవీ మేకర్స్ కి భారీ షాక్ ఇచ్చారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని నిన్న అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడానికే ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.